Tirupati Parakamani theft: తిరుమల పరకామణి వ్యవహారం ఏపీ ప్రభుత్వం దృష్టిలో సీరియస్గా ఉంది. గత ప్రభుత్వ వ్యవహారాల్లో చోటుచేసుకున్న ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారాలోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించారని ఆయన ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ స్పష్టం చేశారు. “దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని.. సిట్ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలను తేలుస్తాం” అని మంత్రి తెలిపారు. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు చేయాల్సినది చేశాడని ఆయన వ్యాఖ్యానించారు.
![]() |
Tirupati Parakamani theft |
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
#YCPTirumalaMahaPapam
— Lokesh Nara (@naralokesh) September 20, 2025
వైసిపి గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా'మనీ దొంగ' వెనుక వైసీపీ నేతలు
జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేసారు జగన్. గనులు, భూములు, అడవులు, సమస్త… pic.twitter.com/Pwssua12YM